Telangana news : ఆ పోస్టులు నేను చేయలేదు.. నా పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా : జగ్గారెడ్డి
తన పేరు మీద ఎవరో నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. ఆ పేజీలో ఇబ్బందికర ఫొటోలను అప్లోడ్ చేసి తన గురించి
హైదరాబాద్ : తన పేరు మీద ఎవరో నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. ఆ పేజీలో ఇబ్బందికర ఫొటోలను అప్లోడ్ చేసి తన గురించి తప్పుడు ప్రచారం చేయాలని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దీనిపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. కొత్త ఐడీ నుంచి పెడుతున్న పోస్టులు తనవి కాదని, ప్రజలెవరూ నమ్మవద్దని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా