Jai Bhim: జై భీమ్లో చూపించిన దారుణాలు ఇప్పటికీ జరుగుతున్నాయి!
తమిళ నటుడు సూర్య నటించిన ‘జై భీమ్’ ఈనెల 2న ప్రేక్షకుల ముందుకు వచ్చి అటు ప్రేక్షకుల ప్రశంసలతో పాటు విమర్శకుల మెప్పూ పొందింది. జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నిజజీవితం ఆధారంగా తెరకెక్కింది. సమాజంలో మైనార్టీ వర్గాల అమాయకత్వాన్ని కొందరు పోలీసులు ఆసరాగా చేసుకుని
ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడు
ఇంటర్నెట్ డెస్క్: తమిళ నటుడు సూర్య నటించిన ‘జై భీమ్’ ఈనెల 2న ప్రేక్షకుల ముందుకు వచ్చి అటు ప్రేక్షకుల ప్రశంసలతో పాటు విమర్శకుల మెప్పూ పొందింది. త.శె.జ్ఞానవేల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నిజజీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కింది. సమాజంలో బలహీనవర్గాల అమాయకత్వాన్ని కొందరు పోలీసులు ఆసరాగా చేసుకుని, వారిపై ప్రదర్శించిన కర్కశత్వాన్ని చూపించిన తీరు.. న్యాయవాదిగా సూర్య కేసును ఎలా ఛేదించాడు? అనే ఆసక్తికర అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరి నిజ జీవితంలోనూ అలాంటి ఘటనలు జరుగుతుంటాయా? అంటే అవుననే చెప్పారు ఐపీఎస్ అధికారి, ప్రస్తుత మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు. ఇదే విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ లో ఖాతా పంచుకున్నారు.
2011-2012 సంవత్సరంలో మెదక్ జిల్లా పటాన్ చెరులో ఒక వ్యక్తి పోలీసుల కస్టడీలో మరణించాడు. అండర్ ట్రయల్ ఖైదీ కస్టడీ మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి జిల్లా కలెక్టర్ అసిస్టెంట్ (ట్రైనీ )కలెక్టరుగా నన్ను మెజిస్టీరియల్ ఎంక్వైరీకి అధికారిగా నియమించారు. అందులో భాగంగా.. నేను జైలు, మార్చురీ, ఆసుపత్రిని సందర్శించి, బాధ్యులైన వివిధ పోలీసు సిబ్బందిని విచారించి, కుటుంబ సభ్యుల నుంచి సమాచారం సేకరించి నివేదిక సమర్పించాను. ఆ నివేదిక ఆధారంగా, బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది’’ అంటూ జరిగిన విషయాన్ని పంచుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. -
ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ
-
ఇన్ఫీ లాభం 30 శాతం జంప్.. ఒక్కో షేరుపై ₹28 డివిడెండ్
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్