Telangana news: బీడీఎస్‌ ప్రవేశాలకు కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్‌

బీడీఎస్‌ ప్రవేశాలకు కాళోజీ విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మిగిలిన కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి వర్సిటీ మాప్‌అప్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇవాళ సాయంత్రం

Published : 04 Apr 2022 15:21 IST

వరంగల్: బీడీఎస్‌ ప్రవేశాలకు కాళోజీ విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మిగిలిన కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి వర్సిటీ మాప్‌అప్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసేందుకు అవకాశం కల్పించినట్లు వర్సిటీ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని