కనకదుర్గ పైవంతెన ప్రజల చిరకాల స్వప్నం
కనకదుర్గ పైవంతెనతో విజయవాడవాసుల చిరకాల స్వప్నం సాకారమైందని ఎంపీ కేశినేని నాని అన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహకారంతోనే ఈ వంతెన సిద్ధమైందని, వీడియో కాన్షరెన్స్ ద్వారా ఆయనే ప్రారంభిస్తారని చెప్పారు.
విజయవాడ: కనకదుర్గ ఆలయం వద్ద పైవంతెనతో విజయవాడ వాసుల చిరకాల స్వప్నం సాకారమైందని ఎంపీ కేశినేని నాని అన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహకారంతోనే ఈ వంతెన సిద్ధమైందని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయనే ప్రారంభిస్తారని చెప్పారు. నిర్మాణం పూర్తి చేసుకున్న వంతెనను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రాంతీయ అధికారి ఎస్కే సింగ్, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ అధికారులతో కలిసి నాని పరిశీలించారు. ఒకవైపు సాంకేతికత, మరోవైపు ప్రకృతి అందాలతో మిళితమైన ఈ ఫ్లైఓవర్తో విజయవాడ వాసుల కల నెరవేరిందని చెప్పారు. సెప్టెంబర్ 4న గడ్కరీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిల్లీ నుంచి ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. దీని నిర్మాణం చేపట్టిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, గడ్కరీ, కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు