తెలంగాణ గవర్నర్‌తోకేసీఆర్‌ భేటీ

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, కొత్త సచివాలయ నిర్మాణంపై చర్చించినట్లు సమాచారం. గవర్నర్‌తో భేటీ అనంతరం సీఎం కేసీఆర్‌ నీటిపారుదలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. 

Published : 21 Jul 2020 01:59 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, కొత్త సచివాలయ నిర్మాణంపై చర్చించినట్లు సమాచారం. గవర్నర్‌తో భేటీ అనంతరం సీఎం కేసీఆర్‌ నీటిపారుదలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని