Viral Video: కర్రలతో కొట్టుకున్న కియా ఉద్యోగులు

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలో కియా అనుంబంధ

Published : 22 Sep 2021 02:07 IST

అమరావతి: అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలో కియా అనుంబంధ సంస్థలకు చెందిన కొందరు ఉద్యోగులు పరస్పర ఘర్షణకు దిగారు. పరిశ్రమ ఆవరణలో కర్రలతో కొట్టున్నారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని