బావ త్వరగా కోలుకోవాలి: కేటీఆర్
ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావుకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ట్విటర్లో స్వయంగా ఆయనే తెలిపారు.
హైదరాబాద్: ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావుకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ట్విటర్లో స్వయంగా ఆయనే తెలిపారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని, తన ఆరోగ్యం బాగానే ఉందని మంత్రి పేర్కొన్నారు. తనను కలిసిన వారు ఐసోలేషన్లో ఉండాలని, కొవిడ్ పరీక్ష చేయించుకోవాలని కోరారు. హరీశ్రావు ట్వీట్పై స్పందించిన మంత్రి కేటీఆర్ తన బావ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇతరుల కంటే హరీశ్ త్వరగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.