తిరుమలలో విరిగిపడిన కొండచరియలు

తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. రెండు రోజులుగా తిరుమలలో కురుస్తున్న వర్షాలకు మొదటి ఘాట్‌రోడ్డులోని

Published : 16 Nov 2020 10:47 IST

తిరుపతి: తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. రెండు రోజులుగా తిరుమలలో కురుస్తున్న వర్షాలకు మొదటి ఘాట్‌రోడ్డులోని 53, 54 మలుపుల వద్ద కొండరాళ్లు విరిగి రహదారిపై పడ్డాయి. రాత్రి సమయాల్లో ఘాటు రోడ్డులో వాహనాల రాకపోకలకు అనుమతి లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. రహదారిపై పడిన కొండ చరియలను జేసీబీ సహాయంతో తితిదే అధికారులు తొలగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని