Andhra News: పట్టాలు తప్పిన మచిలీపట్నం ఎక్స్ప్రెస్
తిరుపతి రైల్వేస్టేషన్లో మచిలీపట్నం ఎక్స్ప్రెస్కు పెనుప్రమాదం తప్పింది. రైల్వే అధికారులు తెలిపిన...
గాంధీరోడ్డు: తిరుపతి రైల్వేస్టేషన్లో మచిలీపట్నం ఎక్స్ప్రెస్కు పెనుప్రమాదం తప్పింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి రైల్వేస్టేషన్లో యార్డ్లోనుంచి ప్లాట్ఫాంపైకి వెళ్తున్న క్రమంలో చిన్నమలుపు వద్ద మచిలీపట్నం ఎక్స్ప్రెస్ జనరల్ బోగీలు ప్రమాదవశాత్తు పట్టాలు తప్పాయి. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రాత్రి 9 గంటలకు బయల్దేరాల్సిన ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన కారణంగా సుమారు 3గంటలకు పైగా ఆలస్యంగా బయలుదేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు