CM KCR: మల్లన్నసాగర్ను జాతికి అంకితం చేసిన సీఎం కేసీఆర్
కాళేశ్వరం ఎత్తిపోతం పథకంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్లో నిర్మించిన
తొగుట: కాళేశ్వరం ఎత్తిపోతం పథకంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్లో నిర్మించిన మల్లన్నసాగర్ జలాశయాన్ని సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా భూగర్భంలో ఏర్పాటు చేసిన పంప్హౌస్లో మోటార్లను సీఎం ప్రారంభించి లాంఛనంగా నీటిని విడుదల చేశారు. దీంతో గోదావరి జలాలు ఒక్కసారిగా పరవళ్లు తొక్కాయి. అనంతరం పంపిణీ వ్యవస్థ వద్దకు వెళ్లి గోదావరి జలాలకు సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు తదితరు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోనే అతిపెద్ద జలాశయంగా మల్లన్నసాగర్కు గుర్తింపు ఉంది. 50 టీఎంసీల సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. ఈ జలాశయం నుంచి 15.70లక్షల ఎకరాలకు సాగునీరు చేరనుంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాలకు వరప్రదాయినిగా మల్లన్నసాగర్ మారనుంది. ఈ జలాశయంలో 8 పంపులను ఏర్పాటు చేశారు. వీటిలో ఒక్కో పంపు సామర్థ్యం 43 మెగావాట్లు. ఎస్సారెస్పీ తర్వాత అతిపెద్ద రిజర్వాయర్గా మల్లన్నసాగర్ నిలిచింది. హైదరాబాద్ ప్రజలకు తాగునీరు కోసం భవిష్యత్తులో 30 టీఎంసీల నీటిని కేటాయించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్