జంతు సంరక్షకుడు.. పాముల ప్రాణదాత!
మూగజీవాలపై అపారమైన ప్రేమ ఉండేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ జంతువులను రక్షించడమే వృత్తిగా పెట్టుకునేవాళ్లు చాలా అరుదు
ఇంటర్నెట్ డెస్క్: మూగజీవాలపై అపారమైన ప్రేమ ఉండేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ జంతువులను రక్షించడమే వృత్తిగా పెట్టుకునేవాళ్లు చాలా అరుదు. ఇలాంటి అరుదైన వ్యక్తుల్లో కర్ణాటక విజయనగర జిల్లా, ఇంగళకి గ్రామానికి చెందిన వేణుగోపాల్ ఒకరు. జంతువుల సంరక్షణనే వృత్తిగా మలచుకున్న అతడు.. సుమారు 25వేల పాములు, మెుసళ్లు, ఎలుగుబంట్లు తదితర ప్రాణాంతక జీవులను రక్షించాడు. 30 ఏళ్లుగా వీటిని పట్టుకుని కాపాడే క్రమంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నాడు. పలుమార్లు పాము కాటుకు గురయ్యానని తెలిపాడు. వాటిదోవన వాటిని పోనిస్తే పాములు ఎలాంటి హాని చేయవని, మూగ జీవాలను రక్షించడాన్ని అందరూ తమ బాధ్యతగా భావించాలని కోరుతాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ