రెండు మేకలు.. ధర ₹4.5లక్షలు!
మేక మాంసం కాస్త ఖరీదేక్కువ. ప్రాంతాలను బట్టి.. కేజీకి రూ. 700కుపైగా పలుకుతుంటుంది. ఇక మేకను మొత్తంగా కొనుగోలు చేస్తే ధర రూ. వేలల్లో ఉంటుంది. కానీ, ఉత్తర్ప్రదేశ్లో రెండు మేకలు ఏకంగా రూ.4.5లక్షలకు అమ్ముడుపోయాయి. బక్రీద్ సందర్భంగా ఓ వ్యక్తి లఖ్నవూలోని గోమతి నది సమీపంలో
లఖ్నవూ: మేక మాంసం కాస్త ఖరీదు ఎక్కువ. ప్రాంతాలను బట్టి.. కేజీకి రూ. 700కుపైగా పలుకుతుంటుంది. ఇక మేకను మొత్తంగా కొనుగోలు చేస్తే ధర రూ.వేలల్లోనే ఉంటుంది. కానీ, ఉత్తర్ప్రదేశ్లో రెండు మేకలు ఏకంగా రూ.4.5లక్షలకు అమ్ముడుపోయాయి. బక్రీద్ సందర్భంగా ఓ వ్యక్తి లఖ్నవూలోని గోమతి నది సమీపంలో ఉన్న మేకల మార్కెట్లో వీటిని కొనుగోలు చేశాడు. కండలు తిరిగి బలిష్టంగా ఉన్న ఈ మేకల్లో ఒకటి 170కిలోలు ఉండగా.. మరొకటి 150 కిలోలు ఉంటుందట. రెండు సంవత్సరాల వయసున్న ఈ మేకలను రోజూ బాదం, కాజు, స్వీట్లు, జ్యూస్లు ఆహారంగా పెట్టి పెంచినట్లు విక్రయదారులు వెల్లడించారు. ఇందుకోసం రోజుకు రూ.600ఖర్చు చేసినట్లు తెలిపారు.
బక్రీద్ నేపథ్యంలో మేకల మార్కెట్లు కిటకిటలాడాయి. లఖ్నవూలోని కుడియా మేకల మార్కెట్ కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. అయితే, కొవిడ్ నిబంధనలు పాటించకుండా పెద్దసంఖ్యలో ప్రజలు మార్కెట్లోకి రావడంతో కరోనా వ్యాప్తికి అవకాశముందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM