Kurnool: జనసేన కార్యాలయంపై దండుగుల దాడి..

కర్నూలు జనసేన కార్యాలయంపై దండుగులు దాడికి పాల్పడ్డారు. ఫర్నీచర్ బయటపడేసి కార్యాలయానికి తాళం వేశారు.

Published : 22 Mar 2022 18:13 IST

కర్నూలు: కర్నూలు జనసేన కార్యాలయంపై దండుగులు దాడికి పాల్పడ్డారు. ఫర్నీచర్ బయటపడేసి కార్యాలయానికి తాళం వేశారు. ఉదయాన్నే కార్యాలయానికి వచ్చిన 15 నుంచి 20 మంది వ్యక్తులు.. అక్కడ పనిచేసే వారిపై భౌతిక దాడికి దిగారని జనసేన నేతలు చెప్పారు. కార్యాలయంపై దాడి చేసిన వారిని శిక్షించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగుల ఫొటోలు, ఇతర ఆధారాలను సమర్పించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని