ఏపీలో కొత్తగా 2,498 కొవిడ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 88,149 పరీక్షలు నిర్వహించగా.. 2,498 కేసులు నిర్ధారణ కాగా.. 24 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి

Updated : 20 Jul 2021 18:54 IST

బులెటిన్‌ విడుదల చేసిన వైద్యారోగ్య శాఖ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 88,149 పరీక్షలు నిర్వహించగా.. 2,498 కేసులు నిర్ధారణ కాగా.. 24 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,44,222 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,37,52,356 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,178కి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,201 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,07,201కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,843 యాక్టివ్‌ కేసులున్నాయి. 

జిల్లాల వారీగా కేసుల వివరాలు..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని