Anand Mahindra: ఇది చూస్తే ఎలాన్ మస్క్ ఆశ్చర్యపోవడం ఖాయం!
ఓ భారతీయుడు చేపట్టిన డ్రైవర్ రహిత బైక్ ప్రయాణం చూస్తే ఎలాన్ మస్కే ఆశ్చర్యపోతారేమో..! పల్సర్ బండి వెనక సీట్లో.....
ఇంటర్నెట్ డెస్క్: డ్రైవర్ రహిత కార్లను తయారు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్. అయితే ఓ భారతీయుడు చేపట్టిన డ్రైవర్ రహిత బైక్ ప్రయాణం చూస్తే ఎలాన్ మస్కే ఆశ్చర్యపోతారేమో..! పల్సర్ బండి వెనక సీట్లో ఓ వ్యక్తి దర్జాగా కూర్చొని ఉండగా.. డ్రైవర్ లేకుండానే ఆ బండి రోడ్డుపై దూసుకుపోతోంది. ఈ వీడియోను ఓ వ్యక్తి ట్విటర్ వేదికగా షేర్ చేశారు. డ్రైవర్ రహిత వాహనాలను భారత్లో ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో ఉన్న ఎలాన్ మస్క్కు ఇక్కడ పోటీ ఎదురుకాబోతోందంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
ఈ వీడియో కాస్తా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా దృష్టిలో పడింది. సదరు వీడియోను ట్విటర్ వేదికా పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. 1972లో విడుదలైన బాలీవుడ్ దిగ్గజం కిశోర్ కుమార్ సినిమా ‘పరిచై’లోని ఓ పాటను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. డ్రైవర్ లేకుండా సాగే ప్రయాణం నాది.. అంటూ సాగే‘ముసాఫిర్ హూ యారో’ పాటలోని ఓ లిరిక్ను ఈ వీడియోకు జోడించారు. ‘డ్రైవర్ లేకండా సాగే ప్రయాణం నాది.. నాకు గమ్యం కూడా లేదు’ అంటూ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారింది. ఇప్పటివరకు 3.23 లక్షల మంది వీక్షించారు. పలువురు సరదా కామెంట్లు చేయగా.. ఇదో ప్రమాదకర స్టంట్ అని జాగ్రత్తలు వహించాలని మరికొందరు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అందుకు పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు