AVC: మీదుస్తుల నుంచి వైరస్ పోవాలంటే..
ఐరోపా, భారత్ ల్యాబ్స్లో ఈ లిక్విడ్ పనితీరు పరీక్షించారు
యాంటీ వైరల్ కోటింగ్తో వారాల పాటు రక్షణ
దిల్లీ: శరీరం లోపలికి వెళ్లిన వైరస్ను అంతమొందించేందుకు మందులు, వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. మరి మన దుస్తులపై ఉన్న వైరస్ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోగలం.. ఈ మాటకు సమాధానంగా.. లోక్ కవచ్ హెల్త్కేర్ ఒక లిక్విడ్ను తయారు చేసింది. యాంటీ వైరల్ కోటింగ్ (ఏవీసీ) టెక్నాలజీతో రూపొందిన ఇది హానికరమైన కరోనా వైరస్తో పాటు సూక్ష్మక్రిముల నుంచీ రక్షణ లభిస్తుంది. మార్కెట్లోకి ఈ ఉత్పత్తిని తూరియా ఇన్వెస్ట్మెంట్స్ అనే కన్సెల్టెంట్ కంపెనీ తీసుకురానుంది. ఐరోపా, భారత్ ల్యాబ్స్లో ఈ ద్రావణం పనితీరును పరీక్షించారు. ఇందులో ఉన్న యాంటీ మైక్రోబయిల్ సొల్యుషన్ కారణంగా.. కేవలం బట్టలు ఉతికేందుకే కాకుండా నేలమీద శుభ్రపరిచేందుకు వినియోగించవచ్చు. ఈ సందర్భంగా తురియా ఇన్వేస్ట్మేంట్స్ సీఈఓ లూకే తల్వార్ మాట్లాడుతూ.. ‘‘ ఎన్నో అధ్యయనాల అనంతరం తగిన పరిణామాలతో యూండీ వైరల్ కోటింగ్ టెక్నాలజీతో ఇది రూపొందింది. మనుషులు వాడేందుకు ఎంతో సురక్షితం. దీని మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ ఉత్పత్తి సెకన్లలోనే 99.995 శాతం సామర్థ్యంతో పని చేస్తుంది. ఒక కప్ లిక్విడ్తో నేల మొత్తాన్ని శానిటటైజ్ చేయొచ్చు. తద్వారా వారాల పాటు క్రిముల నుంచి దూరంగా ఉండొచ్చు’’ అని తెలిపారు. కేవలం నేల మీదే కాకుండా చెక్క, టైల్స్, సిమెంట్, ప్లాస్టిక్ మీద ఉన్న వైరస్ నుంచీ మనకు రక్షణ కల్పిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!