Andhra News: ఏపీలో కొత్తగా 24 రెవెన్యూ డివిజన్లకు మంత్రివర్గం ఆమోదం
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటు కానున్న 26 జిల్లాలకు సంబంధించి తుది నోటిఫికేషన్ ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం విడుదల కానుంది. జిల్లాల పునర్విభజన ప్రక్రియను
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటు కానున్న 26 జిల్లాలకు సంబంధించి తుది నోటిఫికేషన్ ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం విడుదల కానుంది. జిల్లాల పునర్విభజన ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. వర్చువల్గా కేబినెట్ నోట్ను ఉన్నతాధికారులు సర్క్యూలేట్ చేశారు. కొత్త జిల్లాల రెవెన్యూ డివిజన్లలో మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 26 జిల్లాల్లో 73 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. ఇందులో కొత్తగా ఏర్పడే రెవెన్యూ డివిజన్లు 24 ఉన్నాయి. తుది నోటిఫికేషన్ వెలువడిన తర్వాత... అధికారులు, ఉద్యోగుల కేటాయింపుపై సీఎస్ జీవోలు ఇవ్వనున్నారు.
కొత్తగా ఏర్పాటు కానున్న రెవెన్యూ డివిజన్లు ఇవే...
పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, భీమవరం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్, గుంతకల్, ధర్మవరం, పుట్టపర్తి, రాయచోటి, పలమనేరు, కుప్పం, నగరి, శ్రీకాళహస్తి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!