Oxygen: ఎన్టీఆర్ ట్రస్టు కీలక నిర్ణయం
కరోనా ఉద్ధృతితో ఏపీలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో ఎన్టీఆర్ ట్రస్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నాలుగు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్టు
అమరావతి: కరోనా ఉద్ధృతితో ఏపీలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో ఎన్టీఆర్ ట్రస్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నాలుగు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. రేపల్లె, పాలకొల్లు, కుప్పం, టెక్కలిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.హెరిటేజ్ సీఎస్ఆర్ ఫండ్స్ సహకారంతో ఈ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్టు ఆ ట్రస్టు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?