Oxygen: ఎన్టీఆర్‌ ట్రస్టు కీలక నిర్ణయం

కరోనా ఉద్ధృతితో ఏపీలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో ఎన్టీఆర్‌ ట్రస్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నాలుగు ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్టు

Published : 27 May 2021 00:23 IST

అమరావతి: కరోనా ఉద్ధృతితో ఏపీలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో ఎన్టీఆర్‌ ట్రస్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నాలుగు ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. రేపల్లె, పాలకొల్లు, కుప్పం, టెక్కలిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.హెరిటేజ్‌ సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ సహకారంతో ఈ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్టు ఆ ట్రస్టు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని