Oil Reusage: అదే నూనెను మళ్లీ వాడుతున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి!
వంటల్లో ఎక్కువ నూనెను వాడటమే ఆరోగ్యానికి మంచిది కాదంటూ నిపుణులు సూచిస్తున్నారు. అలాంటిది వాడిన నూనెను మళ్లీ వాడితే ఏం జరుగుతుందో తెలుసుకోండి.
ఇంటర్నెట్ డెస్క్: పండగల సీజన్ మొదలైంది కదా.. షాపింగ్లు, ఇంటి అలంకరణలు ఇలా బోలెడు పనులు ఉంటాయి. ముఖ్యంగా పండగంటే రకరకాల పిండి వంటలు, స్వీట్లు చేయాల్సి ఉంటుంది. రోజూ వంట చేస్తే దానికి సరిపడా నూనెను వాడుతారు. కానీ పిండి వంటలు చేసేందుకు ఎక్కువ మోతాదులో నూనె అవసరం ఉంటుంది. పిండి వంటలన్నీ సిద్ధమయ్యాయి సరే! మిగిలిపోయిన నూనెను ఏం చేయాలి? ఇది ప్రతి ఇల్లాలికి ఎదురయ్యే సమస్య. చాలామంది తిరిగి వంటల్లో వాడుతుంటారు. దీని వల్ల లాభమా? నష్టమా? తెలుసుకోండి!
- ఒకసారి వంటల్లో ఉపయోగించిన నూనెను తిరిగి వంటల్లో వాడితే ఆరోగ్యానికి హాని చేసుకున్నట్లే! గుండె సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి.
- చెడు కొలెస్ట్రాల్ను పెంచుతుంది. నూనెను ఒకసారి ఉపయోగించితే అందులోని పోషకాలు మొత్తం మనం వాడుకున్నట్లే. తిరిగి ఆ నూనెను వేడి చేస్తే ఆ నూనె చెడు కొలెస్ట్రాల్ గా మారుతుంది.
- ఒకసారి ఉపయోగించిన నూనెను తిరిగి ఉపయోగించడం ద్వారా ఆహారం విషతుల్యం అవుతుందనే చెప్పాలి. దీంతో కడుపులో మంట, కడుపులో నొప్పి వంటి సమస్యలు మొదలవుతాయి.
- నూనెను పదే పదే వేడి చేసి అదే వాడటం ద్వారా క్యాన్సర్ వచ్చేందుకు దారితీయవచ్చు.
- ఇంట్లో పిండి వంటలు చేసినప్పుడు, డీప్ఫ్రైలు చేసిన నూనెను తిరిగి ఉపయోగించకండి.
- బయట చేసే చిరుతిండ్లను ఎక్కువగా తినకండి. పూర్తిగా మానేయటం మంచిది. అంతగా తినాలనిపిస్తే ఇంట్లోనే చేసుకోండి.
- బజ్జీలు, పకోడీలు చేసేందుకు అదే నూనెను మళ్లీ మళ్లీ వాడుతుంటారు. అవి తింటే అనారోగ్యంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!