ఇప్పుడు.. పెయింట్ మరకల వంతు..!
ఇటీవల గుచ్చి కంపెనీ పచ్చగడ్డి మరకలు అంటినట్లుగా ఉండే జీన్స్ప్యాంట్లను అమ్మడం వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. తాజాగా అదే తరహాలో మరో కంపెనీ దుస్తులను ఆన్లైన్లో అమ్ముతోంది. రాల్ఫ్ లొరెన్ అనే దుస్తుల సంస్థ పెయింట్ మరకలు అంటినట్లుగా
(ఫొటో: రాల్ఫ్ లొరెన్ వెబ్సైట్ స్ర్కీన్షాట్)
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల గుచ్చి కంపెనీ పచ్చగడ్డి మరకలు అంటినట్లుగా ఉండే జీన్స్ప్యాంట్లను అమ్మడం వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. తాజాగా అదే తరహా దుస్తులను మరో కంపెనీ ఆన్లైన్లో అమ్ముతోంది. రాల్ఫ్ లొరెన్ అనే దుస్తుల సంస్థ పెయింట్ మరకలు అంటినట్లుగా ఉండే బాయిలర్ సూట్ టైప్ దుస్తులను అమ్మకానికి పెట్టింది. వీటి ధర 620 పౌండ్లు అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ.58వేలు. జపనీస్ కాటన్తో తయారు చేసిన ఈ జీన్స్ దుస్తుల్లో అక్కడక్కడ పెయింట్ మరకలు, మోకాళ్ల వద్ద మట్టి అంటుకున్నట్లుగా ఉంటుంది. ఆన్లైన్లో అందుబాటులోకి రాగానే ఈ దుస్తుల ఫొటోలను నెటిజన్లు సోషల్మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారు. ఇలాంటి దుస్తులు ఇంత ఖరీదా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి