NTR Jayanthi: తెలుగుగడ్డపై జన్మించిన విశిష్ట వ్యక్తుల్లో ఎన్టీఆర్‌ ఒకరు: పవన్‌

తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ నివాళులు అర్పించారు.

Published : 28 May 2022 13:19 IST

అమరావతి: తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ నివాళులు అర్పించారు. ‘‘అభ్యుదయవాది ఎన్టీఆర్‌కు నివాళులు. గొప్ప వ్యక్తి జయంతి సందర్భంగా నమస్కరిస్తున్నా. తెలుగుగడ్డపై జన్మించిన విశిష్ట వ్యక్తుల్లో ఎన్టీఆర్‌ ఒకరు. తెలుగు భాషపై ఎన్టీఆర్‌కు ఉన్న మక్కువ, పట్టు నన్నెంతగానో ఆకట్టుకునేది’’ అని పవన్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని