Kadapa: కుంగిపోయిన పెన్నా వంతెన.. రాకపోకల నిలిపివేత

కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో పెన్నా నదిపై వంతెన మరింత కుంగిపోయింది.

Published : 27 Nov 2021 14:43 IST

జమ్మలమడుగు: కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో పెన్నా నదిపై వంతెన మరింత కుంగిపోయింది. గండికోట, మైలవరం జలాశయాల నుంచి పెన్నా నదికి నీటిని విడుదల చేయడంతో.. వంతెన మధ్య భాగం ఒరిగిపోతోంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలెవరూ వంతెన వైపు రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వంతెనపై రాకపోకలను నిలిపివేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని