బిర్యానీ కోసం కిలోమీటర్ల మేర బారులా!
ఎక్కడైనా ఉచిత వస్తువులు పంపిణీ చేస్తుంటేనో.. లేదా వస్త్ర వ్యాపారులు బట్టలపై రాయితీలు ఇచ్చినప్పుడో దుకాణాల ముందు ప్రజలు అమాంతంగా బారులు తీరడం చూసుంటాం. కానీ కర్ణాటకలోని హోస్కోట్లో ఓ హోటల్
బెంగళూరు: ఎక్కడైనా ఉచిత వస్తువులు పంపిణీ చేస్తుంటేనో.. లేదా నూతన వస్త్రాలపై రాయితీలు ఇచ్చినప్పుడో దుకాణాల ముందు ప్రజలు బారులు తీరడం చూసుంటాం. కానీ కర్ణాటకలోని హోస్కోట్లో ఓ హోటల్ ముందు బిర్యానీ కోసం భోజన ప్రియులు కిలోమీటర్ల పొడవునా బారులు తీరుతున్నారు. తెల్లవారుజామున 4గంటల నుంచి హోటల్ ముందు బిర్యానీ కోసం వరుసలో నిలబడుతున్నారు. అక్కడ క్యూలో ఉన్న ఓ వ్యక్తితో మాట్లాడగా.. తాను తెల్లవారుజామున 4గంటలకు క్యూలో నిలబడగా ఉదయం ఆరున్నరకు బిర్యానీ తీసుకున్నట్లు చెప్పాడు. బిర్యానీ కోసం బారులు తీరిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఆ దృశ్యాన్ని చూసిన వారు ఇదేమి వైపరిత్యమంటూ విస్తుపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్