కరోనా వేళ ఆవిరియంత్రం.. ఎలా పనిచేస్తోందో చూడండి..
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ పోలీసులు వినూత్న ఆవిరి యంత్రానికి శ్రీకారం చుట్టారు. వంటకు వినియోగించే కుక్కర్తో తేలికపాటి ఆవిరి యంత్రాన్ని రూపొందించారు. తొలుత కుక్కర్కు సన్నపాటి నీటి పైపును అమర్చిన పోలీసులు....
ఘజియాబాద్: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ పోలీసులు వినూత్న ఆవిరి యంత్రానికి శ్రీకారం చుట్టారు. వంటకు వినియోగించే కుక్కర్తో తేలికపాటి ఆవిరి యంత్రాన్ని రూపొందించారు. తొలుత కుక్కర్కు సన్నపాటి నీటి పైపును అమర్చిన పోలీసులు.. విజిల్ వచ్చిన ప్రతిసారీ పైపు ద్వారా ఆవిరి బయటకు విడుదలయ్యేలా ఏర్పాట్లు చేశారు. అలా విజిల్ మోగిన ప్రతిసారీ ఆ పైపు ఎదురుగా నిలుచున్న వ్యక్తి ఆవిరి పీల్చుకునే వెసులుబాటు కల్పించారు. అయితే ప్రస్తుతం ఈ యంత్రాన్ని ప్రయోగాత్మకంగా ఘజియాబాద్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. రానున్న రోజుల్లో అన్ని స్టేషన్లకూ విస్తరించనున్నట్లు వెల్లడించారు. ఆ ఆవిరి యంత్రం ఎలా పనిచేస్తుందో చూసేయండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!