AndhraPradesh: ట్రెజరీ సర్వర్లో ఇబ్బందులు.. వారాంతంలోనూప్రాసెస్ చేయాలని ప్రభుత్వం ఆదేశం
ఉద్యోగుల జీతాల బిల్లులకు సంబంధించిన ట్రెజరీ సర్వర్లో ఇబ్బందులు తలెత్తాయి. అయినప్పటికీ, కొత్త జీతాలు చెల్లించేందుకు సర్కారు యత్నిస్తోంది. ఈ మేరకు జీతాల బిల్లుల ప్రాసెస్ చేపట్టింది. మొత్తం 4.50 లక్షల బిల్లులకుగానూ 1.10 లక్షల బిల్లులు ట్రెజరీలకు...
అమరావతి : ఉద్యోగుల జీతాల బిల్లులకు సంబంధించిన ట్రెజరీ సర్వర్లో ఇబ్బందులు తలెత్తాయి. అయినప్పటికీ, కొత్త జీతాలు చెల్లించేందుకు సర్కారు యత్నిస్తోంది. ఈ మేరకు జీతాల బిల్లుల ప్రాసెస్ చేపట్టింది. మొత్తం 4.50 లక్షల బిల్లులకుగానూ 1.10 లక్షల బిల్లులు ట్రెజరీలకు చేరాయి. ఇప్పటి వరకూ 25 శాతం మంది ఉద్యోగుల జీతాల బిల్లులు ప్రాసెస్ అయినట్లు తెలుస్తోంది. పోలీసుశాఖతోపాటు కోర్టు ఉద్యోగుల బిల్లులే ట్రెజరీకి చేరుకున్నట్లు ఆ విభాగం వెల్లడించింది.
సర్వర్ సమస్యలతో బిల్లుల ప్రాసెసింగ్ ఆలస్యమవుతోంది. దీంతో శని, ఆదివారాల్లోనూ బిల్లుల ప్రాసెస్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు పాత జీతం చెల్లించాలని డీడీవోలకు ఉద్యోగులు లేఖలు ఇచ్చారు. ఉద్యోగులకు చెందిన బిల్లులు ప్రాసెస్ చేయాలని డీడీవోలపై కలెక్టర్లు ఒత్తిడి తెస్తున్నారు. కాగా, ఫిబ్రవరి 1 నుంచి పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల ఖాతాల్లో కొత్త వేతనాలు పడతాయని ప్రభుత్వం వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వలకు చిక్కిన 30 కిలోల చేప