ఆర్ఎఫ్సీలో ఘనంగా గణతంత్ర వేడుకలు
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.
హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అనంతరం భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్సిటీ ఎండీలు విజయేశ్వరి, రామ్మోహన్ రావు, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి, హెచ్ఆర్ ప్రెసిడెంట్ గోపాలరావు, తదితరులు పాల్గొన్నారు. పలువురు ఉన్నత ఉద్యోగులు, సిబ్బంది వేడుకలకు హాజరయ్యారు.
ఇవీ చదవండి..
రఫేల్.. రామమందిరం..గణతంత్ర విశేషాలు!
జాతీయ పతాకం ఆవిష్కరించిన రాష్ట్రపతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?