Tirumala Brahmotsavam: ఆదిశేషునిపై అనంతశయనుడు
భువిపై వెలసిన కలియుగ వైకుంఠం తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: భువిపై వెలసిన కలియుగ వైకుంఠం తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున మలయప్ప స్వామి వారు ఉభయదేవేరులతో కలిసి పెద్దశేష వాహనంపై తిరువీధుల్లో విహరించారు. పెద్ద శేషు అంటే ఆదిశేషువు. నాగులలో అత్యంత శ్రేష్టుడు ఆదిశేషువు. అందుకే అన్నమయ్య ‘అదివో అల్లదివో శ్రీహరి వాసము పదివేల శేషుల పడగలమయము’ అని కీర్తిస్తాడు. అల వైకుంఠములో ఆదిశేషునిపై శయనించే శ్రీమహావిష్ణువు బ్రహ్మోత్సవాల తొలిరోజున ఆ వాహనంపై విహరించడం విశేషం. పెద్ద శేషవాహనంపై ఉన్న మలయప్పస్వామిని వీక్షిస్తే పాపాలు తొలగిపోతాయని కోట్లాదిమంది భక్తుల ప్రగాఢ విశ్వాసం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Womens Reservation Bill: రాజ్యసభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు..
-
Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు.. రెండో స్థానంలో వివేక్
-
Womens Cricket: ఆసియా గేమ్స్.. ఒక్క అడుగులో పతకం.. సెమీస్కు చేరిన భారత అమ్మాయిలు
-
Team India: అసలైన సంబరాలు అప్పుడేనన్న రోహిత్.. ఫీల్డింగ్పై అశ్విన్ దృష్టిపెట్టాలన్న మిశ్రా!
-
Ukraine: ఇక మేము ఆయుధాలివ్వం.. ఉక్రెయిన్కు దిమ్మతిరిగే షాకిచ్చిన పోలాండ్..!
-
Amaravati: అసెంబ్లీ సమావేశాలకు జగన్.. దీక్షా శిబిరం వద్ద రాజధాని రైతుల నిరసన