2DG సమర్థంగా పనిచేస్తోంది: సతీష్రెడ్డి
కరోనాపై పోరుకు రక్షణరంగ సాంకేతికతతో 2డీజీ ఔషధం అభివృద్ధి, ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్టు డీఆర్డీవో ఛైర్మన్ సతీష్రెడ్డి తెలిపారు..
హైదరాబాద్: కరోనాపై పోరుకు రక్షణరంగ సాంకేతికతతో 2డీజీ ఔషధం అభివృద్ధి, ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్టు డీఆర్డీవో ఛైర్మన్ సతీష్రెడ్డి తెలిపారు. 2డీజీ ఔషధంపై ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ సంయుక్తంగా నిర్వహించిన వెబినార్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మధ్యస్త, తీవ్ర లక్షణాలు ఉన్న కరోనా రోగులపై ప్రభావవంతంగా 2 డీజీ ఔషధం పనిచేస్తుందని, ఆక్సిజన్ వినియోగాన్ని తగ్గిస్తుందని సతీష్రెడ్డి వివరించారు.
పైలట్ రక్షణ కోసం డీఆర్డీవో రూపొందించిన ఆన్బోర్డు ఆక్సిజన్ జనరేటింగ్ సిస్టమ్ను ఆసుపత్రుల్లో ఆక్సిజన్ తయారీ కోసం వినియోగించనున్నట్టు సతీష్రెడ్డి వెల్లడించారు. ప్రధాని మోదీ సమీక్ష జరిపి దేశ వ్యాప్తంగా అన్ని జిల్లా ఆసుపత్రుల్లో ఈ వ్యవస్థతో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సూచించారని తెలిపారు. ఆమేరకు జులై చివరి నాటికి 850 ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని సతీష్రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే నెల నాటికి 2డీజీ ఔషధాన్ని విస్తృతంగా ఉత్పత్తి చేసి దేశంలోని ఆసుపత్రులకు తగినంత పంపిణీ చేస్తామని డాక్టర్ రెడ్డీస్ సీఈవో దీపక్ సప్రా తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు