Self Love: ఒంటరిగా ఫీల్ అవుతున్నారా! ఇలా చేయండి!
ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఒంటరితనం. ఈ ఒంటరితనాన్ని జయించడం ఎలా? జీవితాన్ని ఆనందంగా గడపటం ఎలా? అంటే.. అనేక మార్గాలున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఒంటరితనం. ఈ ఒంటరితనాన్ని జయించడం ఎలా? జీవితాన్ని ఆనందంగా గడపటం ఎలా? అంటే.. అనేక మార్గాలున్నాయి.
మీ గురించి మీరు తెలుసుకోండి..
చాలామంది ఒంటరిగా ఉండడానికి ఇబ్బంది పడుతుంటారు. కానీ ఈ అవకాశాన్ని మీ గురించి మీరు తెలుసుకునేందుకు ఉపయోగించుకోండి. మీ ఆలోచనలను అక్షరీకరించండి.
కొత్త విషయాలను నేర్చుకోండి..
తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటే సమయాన్ని సమర్థంగా ఉపయోగించుకోగలుగుతారు. ఒంటరిగా ఉన్నపుడు కొత్త విషయాలు తెలుసుకోండి. ప్రస్తుతం ఆన్లైన్లో ఎన్నోరకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నచ్చిన కోర్సులు చేయండి.
ప్రయాణాలు చేయండి..
కొత్త ప్రదేశాలకు వెళ్లండి. దీంతో మనసుకు ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. కొత్త ప్రాంతాలు, అక్కడి సంస్కృతి గురించి తెలుసుకోండి.
కాసేపు సరదాగా..
ఉరుకుల పరుగుల జీవితంలో సరదాగా గడిపే సమయం ఉండటం లేదు. కానీ రోజులో కాసేపు సరదాగా ఉండేందుకు సమయం కేటాయించుకోండి. నచ్చిన పాటలు వినండి. కొంతమంది వంట చేసేందుకు ఇష్టపడుతారు. కొందరు పెయింటింగ్ వేస్తారు. ఇలా ఎవరికి నచ్చిన పనిని వాళ్లు చేసుకోవచ్చు. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతికూల వాతావరణం దరి చేరదు.
ధ్యానం చేయండి..
ధ్యానం చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ఆలోచనా శక్తి పెరుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం