Tooth brush: నిద్రమత్తులో టూత్బ్రష్ మింగేశాడు
రోజూ కంటినిండా సరిపడా నిద్రపోవాలి. అలా కాకుండా నిద్రను నిర్లక్ష్యం చేస్తే వాటి దుష్ర్పభావాలు మరుసటి ఉదయం అనుభవించక తప్పదు. ఇందుకు ఉదాహరణే చైనాలో జరిగిన సంఘటన. చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్లోని తైజౌకు చెందిన ఓ వ్యక్తి.
గ్యాస్ట్రోస్కోపిక్ శస్త్రచికిత్స చేసి బయటకు తీసిన వైద్యులు
ఇంటర్నెట్ డెస్క్: రోజూ కంటినిండా సరిపడా నిద్రపోవాలి. అలా కాకుండా నిద్రను నిర్లక్ష్యం చేస్తే వాటి దుష్ర్పభావాలు మరుసటి ఉదయం అనుభవించక తప్పదు. ఇందుకు ఉదాహరణే చైనాలో జరిగిన ఈ సంఘటన. చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్లోని తైజౌకు చెందిన ఓ వ్యక్తి.. నిద్రలేచి పళ్లుతోముకుంటున్నాడు. నిద్రమత్తులో ఉన్న అతడు టూత్బ్రష్ని మింగేశాడు.దీంతో అతని ఆరోగ్యపరిస్థితి మరింత తీవ్రం కావడంతో వెంటనే సమీప ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అతడిని పరీక్షించిన వైద్యులు..ఎక్స్-రే తీసి.. అత్యవసర గ్యాస్ట్రోస్కోపిక్ శస్త్రచికిత్స చేయాలని సూచించారు. ఆపరేషన్ చేస్తున్నప్పుడు శరీరంలో లోపుల చొచ్చుకుపోయిన బ్రష్ హ్యాండిల్ను పట్టుకునేందుకు నానా తిప్పలు పడాల్సివచ్చింది. చాలా సేపు శ్రమించిన అనంతరం బ్రష్ను బయటకు తీశారు. కాగా, ఈ ఘటనపై ఆస్పత్రి గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాధిపతి స్పందిస్తూ.. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాధారణంగా ఎవరైనా ఏదైనా వస్తువును మింగినప్పుడు గొంతులో అడ్డం పడకుండా ఉండేందుకు అన్నం కానీ వెనిగర్.. మింగడం చేస్తుంటారు. కానీ, ఈ వ్యక్తి మాత్రం సమయస్ఫూర్తితో పాటు మనసు ప్రశాంతంగా ఉంచుకుని ఆస్పత్రికి రావడం అభినందనీయమన్నారు. కంగారు పడి ఇంటి చిట్కాలతో నయం చేయాలనుకుంటే మాత్రం అతడి ఇసోఫెగస్ (అన్నవాహిక) తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉండేది. కాబట్టి గొంతులో ఏదైనా ప్రమాదకరమైన మింగితే..వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా