SCR: తెలుగు రాష్ట్రాలకు రూ. 10,080 కోట్ల కేటాయింపు: ద.మ. రైల్వే జీఎం సంజీవ్ కిశోర్
తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్లో రూ. 10,080 కోట్లు కేటాయించినట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజీవ్ కిశోర్ తెలిపారు. బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు, తెలుగు రాష్ట్రాలకు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్లో రూ. 10,080 కోట్లు కేటాయించినట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజీవ్ కిశోర్ తెలిపారు. బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు, తెలుగు రాష్ట్రాలకు కేటాయింపు వివరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి రూ. 3,048 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు రూ. 7,032 కోట్లు కేటాయింపులు జరిపినట్లు వివరించారు. కొత్త లైన్లు, డబుల్ లైన్లు, మూడో లైన్, ఎలక్ట్రిఫికేషన్కు రూ. 9,125 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. బడ్జెట్లో కొత్త లైన్ల కోసమే రూ. 2,817 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ కేటాయించిందని తెలిపారు.
నడికుడి-శ్రీకాళహస్తి కొత్త లైన్కు రూ. 1,051 కోట్లు, కోటిపల్లి-నర్సాపూర్ నూతన లైన్కు రూ. 358 కోట్లు, మునీరాబాద్-మహబూబ్నగర్ కొత్త లైన్కు రూ. 289 కోట్లు, కడప-బెంగళూరు కొత్త లైన్కు రూ. 289 కోట్లు, భద్రాచలం-సత్తుపల్లి కొత్త లైన్కు రూ. 163 కోట్లు, మనోహరాబాద్-కొత్తపల్లి నూతన లైన్కు రూ. 160 కోట్లు, అక్కన్నపేట్-మెదక్ కొత్త లైన్కు రూ. 41 కోట్లను కేటాయించినట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజీవ్ కిశోర్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?