ప్రపంచంలో ఎత్తైన రైల్వే బ్రిడ్జి మన దేశంలోనే.. ఎక్కడో తెలుసా?
జమ్మూ- కశ్మీర్ అందాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. అక్కడి దాల్ సరస్సు, వైష్ణో దేవాలయం, ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్.. ఇలా ఎన్నో పర్యాటక ప్రదేశాలు చూపరులను కట్టిపడేస్తాయి. తాజాగా ఈ జాబితాలో ఓ రైల్వే బ్రిడ్జి చేరనుంది.
శ్రీనగర్: జమ్మూ- కశ్మీర్ అందాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడి దాల్ సరస్సు, వైష్ణో దేవాలయం, ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్.. ఇలా ఎన్నో పర్యాటక ప్రదేశాలు చూపరులను కట్టిపడేస్తాయి. తాజాగా ఈ జాబితాలో ఓ రైల్వే బ్రిడ్జి చేరనుంది. అదే చీనాబ్ బ్రిడ్జి. రేసీ జిల్లాలో నిర్మితమవుతున్న ఈ వంతెన విశేషాలు, ఫొటోలను కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సోమవారం ట్విటర్ వేదికగా పంచుకున్నారు ‘ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ వంతెన కోసం 1315 మీటర్ల పొడవైన ఆర్చ్ ఏర్పాటు చేశారు. నదీ మట్టానికి 359 మీటర్ల ఎత్తులో కడుతున్న ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే.. ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వేవంతెనగా నిలుస్తుంది. ఈ ఎత్తు పారిస్లోని ఈఫిల్ టవర్ కంటే ఎక్కువే’ అని ట్వీట్ చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణ బాధ్యతలను భారతీయ రైల్వే తీసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.