అసెంబ్లీ ముట్టడికి చెరుకు రైతుల యత్నం

తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి జగిత్యాల చెరుకు రైతులు యత్నించారు. ముత్యంపేట చక్కెర పరిశ్రమను తెరిపించాలని డిమాండ్‌ చేస్తూ ఇవాళ నిరసన చేపట్టారు...

Updated : 24 Mar 2021 12:29 IST

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి జగిత్యాల చెరుకు రైతులు యత్నించారు. ముత్యంపేట చక్కెర పరిశ్రమను తెరిపించాలని డిమాండ్‌ చేస్తూ ఇవాళ నిరసన చేపట్టారు. పరిశ్రమను తెరిపిస్తామన్న హామీని సీఎం కేసీఆర్‌ నిలబెట్టుకోవాలన్నారు. నిరసన తెలుపుతున్న రైతులను అడ్డుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని