ఆనందయ్య మందుపై మరో వివాదం
కృష్ణపట్నం ఆనందయ్య మందుపై వివాదాలు వెంటాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకపోవడంతో గత కొన్ని రోజులుగా ఔషధం పంపిణీ నిలిచిపోయిన విషయం
నెల్లూరు: కృష్ణపట్నం ఆనందయ్య మందుపై వివాదాలు వెంటాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకపోవడంతో గత కొన్ని రోజులుగా ఔషధం పంపిణీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఆయుష్ విభాగం పరీక్షల అనంతరం ఎట్టకేలకు మందు పంపిణీకి అనుమతి లభించింది. ఈనెల 7నుంచి ఔషధం పంపిణీ చేసేందుకు ఆనందయ్య సమాయత్తమవుతున్న నేపథ్యంతో తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది.
సర్వేపల్లి వైకాపా ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్రెడ్డి .. ఆనందయ్యమందుతో భారీ వ్యాపారానికి కుట్ర పన్నారని తెదేపా సీనియర్నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సెశ్రిత కంపెనీ ఆనందయ్య మందు పేరుతో వెబ్సైట్ తయారు చేసిందని, ఆ కంపెనీ నిర్వాహకులు ఎమ్మెల్యే కాకాణి, వైకాపాకు అత్యంత సన్నిహితులని వెల్లడించారు. నకిలీ మద్యం తరహాలోనే నకిలీ వెబ్సైట్ రూపకల్పన జరిగిందని సోమిరెడ్డి అన్నారు. ఆనందయ్య ఔషధం ఒక్కో ప్యాకెట్ 167 రూపాయలకు అమ్ముకునేందుకు పన్నాగం పన్నారని ధ్వజమెత్తారు.
ఆనందయ్య కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో వెబ్సైట్ను పక్కన పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి కుట్రపై సుమోటోగా కేసు నమోదు చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. మే ఒకటో తేదీ నుంచే కాకాణి పాచికలు మొదలయ్యాయని విమర్శించారు. ఆనందయ్య ఔషధంతో సొమ్ము చేసుకోవాలని కుట్రలు మొదలయ్యాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
రాష్ట్రంలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!