TS Corona: ఒక్కరోజులో 46మంది మృతి

తెలంగాణలో కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతోంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 76,047

Updated : 07 May 2021 09:47 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతోంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 76,047 నమూనాలను పరీక్షించగా 5,892 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనాతో నిన్న 46 మంది మృతిచెందారు. కరోనా బారి నుంచి నిన్న 9,122 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 73,851కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 1104 కేసులు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని