TS News: గవర్నర్ బిల్లులు పెండింగ్లో పెట్టారు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ సర్కార్
గవర్నర్ బిల్లులు ఆమోదించకుండా పెండింగ్లో పెట్టారని తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇప్పటివరకు 10 బిల్లులు పెండింగ్లో పెట్టారని పిటిషన్ దాఖలు చేసింది.
దిల్లీ: రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న బిల్లుల (Bills pending)పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme court)ను ఆశ్రయించింది. గవర్నర్ బిల్లులు ఆమోదించకుండా పెండింగ్లో పెట్టారని పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటివరకు 10 బిల్లులు పెండింగ్లో పెట్టారని పేర్కొంది. సెప్టెంబరు నుంచి 7 బిల్లులు, గత నెల నుంచి 3 బిల్లులు రాజ్భవన్లో పెండింగ్లో ఉన్నాయని వివరించింది. ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖను చేర్చింది.
తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను అటవీ విశ్వవిద్యాలయంగా మార్చే బిల్లు, ఆజామాబాద్ పారిశ్రామిక ప్రాంత, పురపాలక నిబంధనల, పబ్లిక్ ఎంప్లాయిమెంట్, ప్రైవేటు విశ్వవిద్యాలయాల, మోటర్ వాహనాల పన్ను, పురపాలక, పంచాయతీరాజ్, వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్లో వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వలకు చిక్కిన 30 కిలోల చేప