కరోనా ఉద్ధృతి: హైకోర్టులో నేడు అత్యవసర విచారణ

కరోనా ఉద్ధృతి రోజురోజుకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణను ఈ నెల 13కి వాయిదా వేసినప్పటికీ అత్యవసరంగా నేడు విచారణ జరపాలని హైకోర్టు నిర్ణయం తీసుకుంది. రేపు ఉదయం 10.30కి సీజే జస్టిస్‌ హిమా కోహ్లి

Updated : 11 May 2021 00:44 IST
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని