Telangana News: ఇంటర్‌ సెకండియర్‌ ఇంగ్లిష్‌ సిలబస్‌లో మార్పులు

తెలంగాణలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్‌ సబ్జెక్టు సిలబస్‌లో ఇంటర్‌ బోర్డు మార్పులు చేసింది. ఇంటర్ రెండో సంవత్సరానికి ఈ ఏడాది నుంచి

Updated : 07 Jul 2022 15:39 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్‌ సబ్జెక్టు సిలబస్‌లో ఇంటర్‌ బోర్డు మార్పులు చేసింది. ఇంటర్ రెండో సంవత్సరానికి ఈ ఏడాది నుంచి కొత్త ఇంగ్లిష్‌ పుస్తకాలు అందించనుంది. కొత్త సిలబస్‌తో ముద్రించిన పుస్తకాలు త్వరలో బహిరంగ మార్కెట్‌లో అందుబాటులోకి వస్తాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్‌ వెల్లడించారు. ఇటీవల ఇంగ్లిష్‌ పరీక్షలో ఫెయిలైన విద్యార్థులకు పాత సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని జలీల్‌ స్పష్టం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని