TS news: కొత్తగా 808 కరోనా కేసులు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,03,398 కరోనా పరీక్షలు నిర్వహించగా..808 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల...
హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,03,398 కరోనా పరీక్షలు నిర్వహించగా..808 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,27,498కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 3,698కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 1,061 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు మహమ్మారిని జయించిన వారి సంఖ్య 6,12,096కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,704 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.