Telangana News: తెలంగాణలో మైనారిటీ గురుకులాల ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో మైనారిటీ గురుకులాల ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మైనారిటీ గురుకులాల్లోని 5, 6, 7, 8 తరగతుల...

Published : 11 Mar 2022 18:46 IST

హైదరాబాద్‌: తెలంగాణలో మైనారిటీ గురుకులాల ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మైనారిటీ గురుకులాల్లోని 5, 6, 7, 8 తరగతులు, ఇంటర్‌ ప్రవేశాల తేదీలను విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్‌ 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 9న ఐదో తరగతి ప్రవేశ పరీక్ష, మే 10న 6, 7, 8 తరగతులకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. మే 21న ఇంటర్‌ ప్రవేశాలకు పరీక్ష జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని