300 కుక్కపిల్లల్ని చంపేసిన వానరాలపట్టివేత.. ఘటనపై మీమ్స్ వెల్లువ!
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో బీభత్సం సృష్టిస్తూ.. కుక్కపిల్లల్ని చంపేస్తున్న రెండు వానరాలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు......
ముంబయి: మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో బీభత్సం సృష్టిస్తూ.. కుక్కపిల్లల్ని చంపేస్తున్న రెండు వానరాలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. వాటిని నాగ్పుర్కు తరలించి అక్కడి అడవిలో విడిచిపెట్టనున్నారు. ‘అనేక కుక్కపిల్లలను చంపేసిన రెండు కోతులను నాగ్పూర్ అటవీ శాఖ బృందం పట్టుకుంది’ అని బీడ్ జిల్లా అటవీశాఖ అధికారి సచిన్ కంద్ వెల్లడించారు.
బీడ్ జిల్లా మజల్గావ్ తాలుకా లావుల్ గ్రామంలో నెల రోజుల నుంచి దాదాపు 300 కుక్క పిల్లలను వానరాలు చంపేశాయి. గ్రామంలో ఉంటున్న రెండు కోతులు కుక్కపిల్లలను ఎత్తయిన చెట్లపైకి, భవనాలపైకి తీసుకెళ్లి అక్కడి నుంచి కిందకు వదిలేస్తున్నాయి. దీంతో అవి చనిపోతున్నాయి. అప్పటికీ మృతిచెందకపోతే మళ్లీ తీసుకెళ్లి కిందకు విసిరేస్తున్నాయి. అయితే గ్రామంలోని శునకాలు గతంలో ఓ కోతి పిల్లను చంపేశాయని, ఇది చూసిన వానరాలు కుక్కలపై పగ పెంచుకుని ఇలా చేస్తున్నాయని గ్రామస్థులు అంటున్నారు. కాగా ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో ఈ అంశంపై మీమ్స్ వెల్లువెత్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్