TS News: 17న అలయ్‌ బలయ్‌.. పవన్‌కు దత్తాత్రేయ కుమార్తె ఆహ్వానం

హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన ‘అలయ్ బలయ్’ కార్యక్రమం జరగనుంది. నెక్లస్‌ రోడ్డులోని జలవిహార్‌లో

Updated : 11 Oct 2021 19:37 IST

హైదరాబాద్‌: హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన ‘అలయ్ బలయ్’ కార్యక్రమం జరగనుంది. నెక్లస్‌ రోడ్డులోని జలవిహార్‌లో నిర్వహించే ఈ కార్యక్రమానికి ఆమె పలువురు రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని