AP News: అమరావతి రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత
నెల్లూరు జిల్లాలో అన్నదాతలకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. గూడూరు నియోజకవర్గంలో అమరావతి రైతుల మహా పాదయాత్రకు
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో అన్నదాతలకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. గూడూరు నియోజకవర్గంలో అమరావతి రైతుల మహా పాదయాత్రకు మద్దతుగా స్థానికులు తరలిగా.. ట్రాఫిక్ను నియంత్రించకుండా పాదయాత్రకు ఎదురుగా పోలీసు వాహనాలు నిలిపారు. మహిళా రైతులకు రక్షణగా ఉంటున్న బౌన్సర్లపై పోలీసులు చేయి చేసుకోవడతో ఓ యువకుడు గాయపడినట్టు సాటి బౌన్సర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వ్యక్తిని అంబులెన్స్లో గూడూరు ఆసుపత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!