AP NEWS: నేడు శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్న అమిత్ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా గురువారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. నేడు ఉదయం 11.15గంటలకు హైదరాబాద్‌..

Published : 12 Aug 2021 01:28 IST

దిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా గురువారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. నేడు ఉదయం 11.15గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీశైలం చేరుకుంటారు. మధ్యాహ్నం 12.45 నుంచి 1.45 గంటల మధ్య  మల్లన్నను దర్శించుకోనున్నారు. అనంతరం భ్రమరాంబ అతిథిగృహంలో మధ్యాహ్న భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2.45 గంటలకు శ్రీశైలం నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ చేరుకుని అక్కడి నుంచి దిల్లీ వెళతారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని