AP News: సినిమా టికెట్ల ధరల తీర్పు.. అప్పీల్‌కు ఏపీ సర్కార్‌

ఏపీలో సినిమా టికెట్ల ధరలపై సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు..

Published : 15 Dec 2021 12:36 IST

అమరావతి: ఏపీలో సినిమా టికెట్ల ధరలపై సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పును డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ చేసింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినాలని అడ్వకేట్‌ జనరల్‌ హైకోర్టును కోరారు. ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్‌మోషన్‌ పిటిషన్‌పై ఈ మధ్యాహ్నం ధర్మాసనం వాదనలు విననుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని