Results : ఏపీ ఆర్జీయూకేటీ సెట్‌-2021 ఫలితాలు విడుదల

ఆర్జీయూకేటీ సెట్‌-2021 ఫలితాలు విడుదలయ్యాయి.

Updated : 06 Oct 2021 13:34 IST

ఒంగోలు: ఏపీ ఆర్జీయూకేటీ సెట్‌-2021 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఒంగోలులో విడుదల చేశారు. మొదటి ర్యాంకు మద్దాన గుణశేఖర్‌(ధర్మవరం-అనంతపురం జిల్లా), రెండో ర్యాంకు-కె.శ్రీచక్రధరణి(మైదుకూరు-కడప జిల్లా), మూడో ర్యాంకు-ఎం. చంద్రిక(విజయనగరం) సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని