AP News: ఏపీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

ఏపీలో ఎట్టకేలకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. రెవెన్యూ, దేవాదాయాశాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రెవెన్యూశాఖలో

Updated : 29 Dec 2021 05:04 IST

అమరావతి: ఏపీలో ఎట్టకేలకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. రెవెన్యూ, దేవాదాయాశాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రెవెన్యూశాఖలో 670 పోస్టులు,  దేవాదాయశాఖ లో 60 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈనెల 30 నుంచి వచ్చే నెల 19 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. నోటిఫికేషన్ల పూర్తి వివరాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని