AP News: ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ.. భారీగా తరలివచ్చిన భవానీలు

ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ప్రారంభమైంది. చండీహోమంతో దీక్షల విరమణ ప్రారంభం కాగా..

Updated : 25 Dec 2021 12:44 IST

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ప్రారంభమైంది. చండీహోమంతో దీక్షల విరమణ ప్రారంభం కాగా.. ఈ నెల 29 వరకు కొనసాగనుంది. ఆలయ ఈవో భ్రమరాంబ, స్థానాచార్యులు శివప్రసాదశర్మ హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. దీక్షల విరమణకు భవానీలు భారీగా తరలివచ్చారు. రోజుకు లక్షమంది భవానీలు దీక్ష విరమణకు వస్తారన్న అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని