Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు.
తిరుమల: నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క, తమిళనాడు మంత్రి గాంధీ, గుజరాత్ మంత్రి జితేంద్ర చౌదరి, సినీ నటుడు సాయికుమార్, నటి కంగనా రనౌత్, దర్శకుడు అనిల్ రావిపూడి స్వామివారి సేవలో పాల్గొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆలయానికి వచ్చిన ప్రముఖులకు రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు నేతలు, ప్రముఖులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం