DRDO Chairman: కనకదుర్గమ్మను దర్శించుకున్న డీఆర్డీవో ఛైర్మన్
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను డీఆర్డీవో ఛైర్మన్ డా.జి.సతీష్రెడ్డి
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను డీఆర్డీవో ఛైర్మన్ డా.జి.సతీష్రెడ్డి ఈ ఉదయం దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారి దర్శనానికి వెళ్లిన ఆయనకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ అధికారులు సతీష్రెడ్డికి అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి దంపతులు కూడా దుర్గమ్మను దర్శించుకున్నారు. వారికి వేదపండితులు వేదాశీర్వచనం చేయగా.. అధికారులు ప్రసాదాలను అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..